తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మేయర్

వెలుగు కరీంనగర్ రిపోర్టర్ సంధి కేశవ్ రెడ్డి 19 :తెలంగాణ ఉద్యమకారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం కరీంనగర్ నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆద్వర్యంలో తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బ్రేక్ సమయంలో దర్శనం చేసుకోవడం జరిగింది.