మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కు భారీ ఊరట
మహా వెలుగు హైదరాబాద్ 22 : వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలు సారిక ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో […]
మహా వెలుగు హైదరాబాద్ 22 : వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలు సారిక ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో […]
పెద్దపల్లి 2.అంతర్గం 3.రామగుండం 4. మంథని 5.సుల్తాన్ బాద్ 6.కాల్వ శ్రీరాంపూర్ 7.పాలకుర్తి 8.ధర్మారం 9.ఓదెల 10.జులాపల్లి 11.ఎలిగాడ్ 12.కమాన్ పూర్ 13.రామగిరి 14.ముత్తరాం మండలాల్లో పని చేయుటకు రిపోర్టర్ లు కావాలెను.వివరాలకుచoద చoద్రకాంత్పెద్దపల్లి […]
మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 22 : ఎమ్మార్పీ కంటే నిత్యావసర సరుకులు అత్యధిక ధరలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ఏసీపీ గిరి ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం ఏసీపీ గిరి ప్రసాద్ ఆదేశాల మేరకు […]
మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 22 : మొక్కలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బేగంపేట సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని హార్టికల్చర్ ,పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు అటవీ శాఖ బేగంపేట […]
మహా వెలుగు జైపూర్ 22 : జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అడుగు అడుగున అభివృద్ధి జరుగుతుందని మునుపు ఎన్నడూ లేని విధంగా సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఇందారం గ్రామ సర్పంచ్ గడ్డం […]
మహా వెలుగు మంచిర్యాల 22 : యువకుని ఆత్మహత్య కలవరం రేపుతోంది… మంచిర్యాల జిల్లా భీమారo మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి మనోహర్( 29 ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ […]
మహా వెలుగు జైపూర్ 21 : గంజాయి , మత్తు పదార్దాల నిర్మూలనకు సహకరించాలని శ్రీరాంపూర్ సిఐ రాజు పేర్కొన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిగుంట గ్రామంలోని ఎస్సి కాలనీలో మహా సిద్ధి […]
టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మహా వెలుగు ఆసిఫాబాద్ : జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఉండి హక్కులు సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (టీయూడబ్ల్యూజే -ఐజేయు)జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. […]
మంచిర్యాల మహా వెలుగు21 : నెన్నెల మండల నూతన తహసిల్దార్ గా భువనేశ్వర్ బాధ్యతలు స్వీకరించగా సోమవారం సేవలాల్ సేన బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోతు మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి […]
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. […]
Copyright © 2026 | Developed by Akhil