మే 6న, వరంగల్ లోరైతు సంఘర్షణ సభ ను జయప్రదం చేయండి. బయ్యారం కాంగ్రెస్ కమిటీ పిలుపు.

April 29, 2022 Admin 0

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/బయ్యారం.29: మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ముక్యనాయకుల సన్నాహక సమావేశం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి […]

సర్పంచ్ మంగి పార్థివ దేహానికి నివాళులర్పించిన డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బాద్యులు మలోత్ నెహ్రూ నాయక్

April 29, 2022 Admin 0

మహావెలుగు కురవి/ఏప్రిల్29 రిపోర్టర్ చల్ల వేణు : కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు గల పోలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ సపవత్ మంగి అనారోగ్యంతో బాధపడుతూ …మరణించారు. వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసిన […]

ప్రాణాన్ని బలికొన్న అప్పు  స్నేహితుడి ఇంటి వద్ద నిరసన.. అక్కడే మృత్యువాత

April 29, 2022 Admin 0

కరీంనగర్ : అప్పు చివరకు ప్రాణాన్ని బలికొన్నది.  అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేదనే బాధతో అతని ఇంటి ముందు నిరసనకు దిగిన వ్యక్తి చివరికి అక్కడే ప్రాణాలను వదిలారు. ఈ సంఘటన సంబంధించిన […]

Breaking news 🔶మహబూబాబాద్ జిల్లాలో ధారుణం

April 29, 2022 Admin 0

తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు మహబూబాబాద్ మండలం వేమునూరు లో తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు ఆస్తి కాగితాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న ( 46 ) […]

ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయాలి

April 29, 2022 Admin 0

ములుగు ఎమ్మెల్యే సీతక్క…బాధిత కుటుంబాలను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సాయం తో పాటు 11 క్వింటాళ్ల బియ్యం అందచేత బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు తక్షణ సాయం […]

ట్రాక్టర్ ఇన్నోవా ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

April 29, 2022 Admin 0

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 28. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం,పత్తేపురం గ్రామం దగ్గర వడ్లు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి ఇన్నోవా కారు ఢీ […]

పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం

April 29, 2022 Admin 0

వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 28 : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్​లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. […]

కరోనా ఫోర్త్ వేవ్ భయం.. మరోసారి భారీగా పెరిగిన కొవిడ్ కేసులు!

April 29, 2022 Admin 0

ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 […]

గిరిజన బ్రతుకుల్లో  ప్రకృతి మంట 40 ఇండ్లు దగ్ధం…

April 28, 2022 Admin 0

ప్రభుత్వ పరంగా ఆదుకుంటా ఎంపీ మలోత్ మహా వెలుగు ,మహబూబాబాద్ స్టాఫ్ రిపోర్టర్ కపిల్ 28 : ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన శనిగకుంటలో గురువారం […]

సీఐ కి క్షమాపణ చెప్పిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి.. ఏమన్నారంటే..?

April 28, 2022 Admin 0

మహా వెలుగు , వికారాబాద్ : ముఖ్యంగా సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అయిన అధికార పార్టీ నేత ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి ఆడియో టేపులు మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే […]