కరోనా ఫోర్త్ వేవ్ భయం.. మరోసారి భారీగా పెరిగిన కొవిడ్ కేసులు!

ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 కరోనా కేసులు నమోదయ్యాయి.