దళితుల పై దాడి ఇద్దరికి గాయాలు

March 4, 2022 Admin 0

ఇద్దరి దళితుల పై ఓ సర్పంచ్ దాడి చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా లో నెలకొంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జల గ్రామానికి చెందిన వేముల సుమన్ , వేముల శేఖర్ పై […]

పందెం కోళ్ల స్థావరం పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

March 4, 2022 Admin 0

27 సెల్ ఫోన్స్ ఐదు పందెం కోళ్ళు 7 ఫోర్ విల్లర్ వాహనాలు రూ. 1లక్ష 50 వేలు తో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్రం మహా […]

తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు ఎందుకు సాయం చేయలే

March 4, 2022 Admin 0

ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన పై తెలంగాణ వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ఫైర్ అయ్యారు. శుక్రవారం జార్ఖండ్ కు వెళ్లి గల్వన్ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆర్దిక […]

గల్వన్ లో చనిపోయిన సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

March 4, 2022 Admin 0

గల్వన్ వ్యాలీలో చనిపోయిన సైనికులకు ఆర్థికసాయం అందిస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వారి స్వరాష్ట్రం ఝార్ఖండ్ కు వెళ్లి చెక్ అందజేశారు.అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య […]

హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా

March 4, 2022 Admin 0

హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా గాంధీ ఉస్మానియా స్థాయి వైద్యం ఇక్కడ అందిస్తామని మారుమూల ప్రాంతాలు సైతం వైద్య సేవల కొరత లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు […]

దాతలు అండగా నిలిస్తే నిండు ప్రాణం బ్రతుకుతుంది

March 4, 2022 Admin 0

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరుగగా అందులో బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన తెలిసిందే ,ఆ ప్రమాదం నుండి ఇద్దరు […]

పోతనపల్లి లో పోచమ్మ కొలుపు

March 4, 2022 Admin 0

మంచిర్యాల జిల్లా భీమారం మండలం లో ఉన్న పోతన పల్లి గ్రామంలో గురువారం నుండి పోచమ్మ కొలుపు మొదలైంది గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఈ కొలువును పండుగ వాతావరణం లాగా చేస్తున్నారు ఈ […]

ప్లాష్ ప్లాష్ // భర్తను హత్య చేసిన భార్య

March 3, 2022 Admin 0

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లో దారుణం జరిగింది. స్థానికులు ,పోలీసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూర్ మండలం ఓత్కుపల్లి గ్రామానికి చెందిన జాడి సారయ్య – మల్లేశ్వరి భార్య భర్తలు కాగ […]

బాధిత కుటుంబాలకు ఓదార్పు

March 2, 2022 Admin 0

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో వెలిశాల మల్లన్న వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా భీమారo మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చదిన సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ […]

శివ దర్శనానికి వెళ్లి వస్తానని చెప్పి అనంత లోకాలకు

March 2, 2022 Admin 0

– మంచిర్యాల జిల్లా జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకే గ్రామానికి చెందిన నలుగురు కలిసి జైపూర్ మండలం వేలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి […]