రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ దగ్గర రియల్ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి […]
ఆసిఫాబాద్ లో ముగ్గురు గల్లంతు తెలంగాణ రాష్ట్రం : తెలుగు రాష్ట్రాల్లో ని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున నుంచి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు […]
మహాశివరాత్రి పురస్కరించుకొని పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గోదావరిలో మెట్లను నిర్మాణం చేశారు. జైపూర్ మండలం లోని శెట్టిపల్లి గ్రామంలో గోదావరి ఘాట్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోదావరికి పుణ్య స్నానాలకు […]
కోటపల్లి : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు బాధ్యత గా వ్యవహరించే వైద్య సిబ్బంది సోమవారం ప్రాణహిత నది తీరానికి వెళ్లి చుక్కల మందు వేశారు. మండలంలోని వెంచపల్లి గ్రామ సమీపంలోని […]
పశు వైద్యశాలలో సమావేశం అయిన ఎంపిడివో శ్రీనివాస్ ,ఎంపీవో శ్రీపతి బాపు , సర్పంచ్ గద్దె రాo రెడ్డి మంచిర్యాల జిల్లా భీమారo మండలం లో కుక్కలకు వింత వ్యాధి ప్రజలకు ఇక్కట్లు అనే […]
హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర తదితరాలకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నడుమ శని, ఆదివారాల్లో కీలక భేటీలు జరిగాయి. ముఖ్యమంత్రి సూచన […]
వారు ఆదర్శవంతులు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ నిరుపేద ఆడ బిడ్డలకు తోడై అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా బాల్క పౌండేషన్ ఆధ్వర్యంలో జైపూర్ మండలం లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాక […]
నిన్న మొన్నటి దాకా జిల్లా లో కరోనా భయo తో వనికిపోతున్న ప్రజలకు ఇప్పుడు కుక్కలకు వచ్చిన వింత వ్యాధి తో రోజురోజుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్న పరిస్థితి నెలకొంది. కుక్కలు(శునకాలు) సైతం […]
చెన్నూర్లో శనివారం అర్ధరాత్రి సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత హాజరయ్యారు. […]