Breaking news 🔶మహబూబాబాద్ జిల్లాలో ధారుణం

April 29, 2022 Admin 0

తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు మహబూబాబాద్ మండలం వేమునూరు లో తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు ఆస్తి కాగితాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న ( 46 ) […]

ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయాలి

April 29, 2022 Admin 0

ములుగు ఎమ్మెల్యే సీతక్క…బాధిత కుటుంబాలను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సాయం తో పాటు 11 క్వింటాళ్ల బియ్యం అందచేత బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం తో పాటు తక్షణ సాయం […]

ట్రాక్టర్ ఇన్నోవా ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

April 29, 2022 Admin 0

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 28. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం,పత్తేపురం గ్రామం దగ్గర వడ్లు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి ఇన్నోవా కారు ఢీ […]

పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం

April 29, 2022 Admin 0

వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 28 : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్​లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. […]

కరోనా ఫోర్త్ వేవ్ భయం.. మరోసారి భారీగా పెరిగిన కొవిడ్ కేసులు!

April 29, 2022 Admin 0

ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 […]

గిరిజన బ్రతుకుల్లో  ప్రకృతి మంట 40 ఇండ్లు దగ్ధం…

April 28, 2022 Admin 0

ప్రభుత్వ పరంగా ఆదుకుంటా ఎంపీ మలోత్ మహా వెలుగు ,మహబూబాబాద్ స్టాఫ్ రిపోర్టర్ కపిల్ 28 : ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన శనిగకుంటలో గురువారం […]

సీఐ కి క్షమాపణ చెప్పిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి.. ఏమన్నారంటే..?

April 28, 2022 Admin 0

మహా వెలుగు , వికారాబాద్ : ముఖ్యంగా సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అయిన అధికార పార్టీ నేత ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి ఆడియో టేపులు మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే […]

రెండు ద్విచక్ర వాహనాలు (డీ) ఒకరికి తీవ్ర గాయాలు

April 28, 2022 Admin 0

మహావెలుగు కురవి/ఏప్రిల్ చల్ల వేణు 28 : కురవి మండలంలోని మొగిలిచర్ల పెట్రోల్ బంక్ సమీపంలో మొగిలిచర్ల గ్రామానికి చెందిన సిలువల వెంకన్న (55) , కంచర్ల గూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి […]

పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

April 28, 2022 Admin 0

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య వి.కపిల్ కుమార్ ,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్మహబూబాబాద్/ కేసముద్రం.27 : మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో పేద దళితులు […]

కన్న తల్లి పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టింది

April 28, 2022 Admin 0

వెలుగులోకి వచ్చిన శిశువును అమ్మకానికి పెట్టిన ఉదాతం మహా వెలుగు కురవి/ఏప్రిల్28 రిపోర్టర్ చల్ల వేణు : కన్న తల్లే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన సంఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.మహబూబాబాద్ జిల్లా […]