పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
మహా వెలుగు 05: కల్లూరు మండలం రఘునాథగూడెం పంచాయతీ కార్యదర్శి గుర్రాల స్వర్ణలత(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితైన స్వర్ణలత […]
మహా వెలుగు 05: కల్లూరు మండలం రఘునాథగూడెం పంచాయతీ కార్యదర్శి గుర్రాల స్వర్ణలత(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అవివాహితైన స్వర్ణలత […]
మహా వెలుగు హైదరాబాద్ 05: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు.కోవిడ్ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు, సోమవారం […]
మహా వెలుగు న్యూస్ 05: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, అంతర్గత […]
భద్రాద్రి కొత్తగూడెం పినపాక 05: గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. […]
మహా వెలుగు ,న్యూస్ 05 : నిర్వాహకులు నిమజ్జనం తేదీని, నిమజ్జనానికి వెళ్లే ప్రదేశాన్ని, ఏమార్గం గుండా వెళ్ళేది తదితర వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన కు తెలియజేయాలని , నిమజ్జన ప్రదేశాలలో ఎలాంటి […]
ఎలా సమాధానం ఇవ్వాలో మాకు తెలుసు…. మహా వెలుగు హైదరాబాద్ 03 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత రెండు రోజులుగా వరుసగా తెలంగాణ […]
ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ మహా వెలుగు ,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాపూర్ గ్రామపంచాయతీలోని మారుమూల గ్రామం […]
మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన మంచిర్యాల జిల్లా లో చోటుచేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల బాలికపై ఇద్దరు యువకులు […]
మహా వెలుగు జడ్చర్ల 02 :వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.జడ్చర్ల మున్సిపాలిటీ […]
మహా వెలుగు జడ్చర్ల 02 వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.జడ్చర్ల మున్సిపాలిటీ […]
Copyright © 2026 | Developed by Akhil