వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 28 : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. […]
ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 […]
ప్రభుత్వ పరంగా ఆదుకుంటా ఎంపీ మలోత్ మహా వెలుగు ,మహబూబాబాద్ స్టాఫ్ రిపోర్టర్ కపిల్ 28 : ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన శనిగకుంటలో గురువారం […]
మహా వెలుగు , వికారాబాద్ : ముఖ్యంగా సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అయిన అధికార పార్టీ నేత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆడియో టేపులు మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే […]
మహావెలుగు కురవి/ఏప్రిల్ చల్ల వేణు 28 : కురవి మండలంలోని మొగిలిచర్ల పెట్రోల్ బంక్ సమీపంలో మొగిలిచర్ల గ్రామానికి చెందిన సిలువల వెంకన్న (55) , కంచర్ల గూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి […]
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య వి.కపిల్ కుమార్ ,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్మహబూబాబాద్/ కేసముద్రం.27 : మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో పేద దళితులు […]
వెలుగులోకి వచ్చిన శిశువును అమ్మకానికి పెట్టిన ఉదాతం మహా వెలుగు కురవి/ఏప్రిల్28 రిపోర్టర్ చల్ల వేణు : కన్న తల్లే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన సంఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.మహబూబాబాద్ జిల్లా […]
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపు మహావెలుగు కురవి/ఏప్రిల్28 రిపోర్టర్ చల్ల వేణు మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులు హక్కుల పరిరక్షణ […]
ఆరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం మహా వెలుగు రిపోర్టర్ ప్రసాద్ అనుసూరి మంథని నియోజకవర్గం ఏప్రిల్ 28: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధి మంథని మండలంలోని ఆరు వరి ధాన్యం […]
మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రకాంత్ 28 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆటో ట్రాలీలో అక్రమంగా తరలివెళ్తున్న సింగరేణి బొగ్గును సంస్థ భద్రత సిబ్బంది పట్టుకున్నారు. సంస్థ జూనియర్ […]